పదో తరగతి విద్యార్హతతో.. 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2021-10-26T15:35:56+05:30 IST

పదో తరగతి అర్హతతో..

పదో తరగతి విద్యార్హతతో.. 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్‌ నేవీ ఏప్రిల్‌ 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి సెయిలర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 300

అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత

వయసు: 2002 ఏప్రిల్‌ 01 నుంచి 2005 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి


జీతభత్యాలు: శిక్షణ కాలంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా

శిక్షణ వ్యవధి: 12 వారాలు

కోర్సు ప్రారంభం: ఏప్రిల్‌ 2022


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 29

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 02

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/en

Updated Date - 2021-10-26T15:35:56+05:30 IST