పదో తరగతి విద్యార్హతతో.. 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2021-10-26T15:35:56+05:30 IST
పదో తరగతి అర్హతతో..
ఇండియన్ నేవీ ఏప్రిల్ 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 300
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత
వయసు: 2002 ఏప్రిల్ 01 నుంచి 2005 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి
జీతభత్యాలు: శిక్షణ కాలంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా
శిక్షణ వ్యవధి: 12 వారాలు
కోర్సు ప్రారంభం: ఏప్రిల్ 2022
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 29
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 02
వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/en