విండీ్సతో టెస్టు సిరీస్ ఖరారు
ABN , First Publish Date - 2020-06-03T09:13:30+05:30 IST
వెస్టిండీ్సతో జరిగే 3 టెస్టుల షెడ్యూల్ను ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. జూలై 8న హాంప్షైర్లో తొలి టెస్టు...
లండన్: వెస్టిండీ్సతో జరిగే 3 టెస్టుల షెడ్యూల్ను ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. జూలై 8న హాంప్షైర్లో తొలి టెస్టు, మిగిలిన రెండు టెస్టులు జూలై 16, 24 తేదీల్లో (మాంచెస్టర్) మొదలవుతాయి. విండీస్ ఈనెల 9న ఇంగ్లండ్కు చేరుకుని 14 రోజులు క్వారంటైన్లో ఉంటుంది.