పుస్తకం ‘శాంతిపథం’

ABN , First Publish Date - 2021-06-13T05:53:32+05:30 IST

శాంత బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు వరప్రసాదరెడ్డి జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసిన పుస్తకం ‘శాంతిపథం’ ఇటీవల విడుదలైంది....

పుస్తకం ‘శాంతిపథం’

శాంత బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు వరప్రసాదరెడ్డి జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసిన పుస్తకం ‘శాంతిపథం’ ఇటీవల విడుదలైంది. ఉద్యోగసోపానం సంపాదకులు ఎస్‌.వి. సురేష్‌ అక్షరీకరించిన ఈ పుస్తకంలో, కారుచౌకగా తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ రూపకల్పనకు వరప్రసాదరెడ్డి వ్యవస్థతో చేసిన సుదీర్ఘ పోరాటం గురించి, ఆయనను అమితంగా ప్రభావితం చేసి, స్మృతిపథంలో నిలిచిపోయిన 11 మంది వ్యక్తుల జ్ఞాపకాలూ ఉన్నాయి. వీరిలో, బాల్యంలో ఉమ్మడి కుటుంబంలో పనిచేసిన కమతగాడు (పాలేరు) వెంకటయ్య స్మృతులు ఇవి.

Updated Date - 2021-06-13T05:53:32+05:30 IST