నిజాంసాగర్ కాలువలో పడి బాలుడు మృతి
ABN , First Publish Date - 2021-09-17T21:53:26+05:30 IST
జిల్లా నిజాంసాగర్ మండలం బూర్గుల్ శివారులోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి...
కామారెడ్డి: జిల్లాలో నిజాంసాగర్ మండలం బూర్గుల్ శివారులోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి అద్విత్ (11) అనే బాలుడి గల్లంతయ్యాడు. బంధువుల ఇంటికి ఫంక్షన్ కోసం వచ్చి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళి కాలువలో పడిపొయాడు. బాలుడి కుటీంబీకులు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.