వృద్ధుడు అదృశ్యంపై కేసు
ABN , First Publish Date - 2021-03-01T05:31:49+05:30 IST
: మండలంలో బీజే పురం గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు మరిశర్ల మూ గశివున్నాయుడు అదృశ్యమైనట్లు అతని కుమారుడు శివ కుమార్ ఫిర్యాదుచేశారని జియ్యమ్మవలస ఎస్ఐ ఎం.రా జేష్ తెలిపారు.
జియ్యమ్మవలస, ఫిబ్రవరి 28: మండలంలో బీజే పురం గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు మరిశర్ల మూ గశివున్నాయుడు అదృశ్యమైనట్లు అతని కుమారుడు శివ కుమార్ ఫిర్యాదుచేశారని జియ్యమ్మవలస ఎస్ఐ ఎం.రా జేష్ తెలిపారు. శివున్నాయుడు చెవిటి, మూగ వ్యక్తి అని, గత నెల 14న సాయంత్రం బొబ్బిలి మండలం గొంగాడ వలస గ్రామం నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మన్నారు. ఆచూకీ తెలిసిన వారు 91211 09479 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.