బంగారు తెలంగాణ కలను సాకారం చేయాలి

ABN , First Publish Date - 2021-10-24T06:44:39+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌లో 25వ తేదీన జరిగే పార్టీ ప్లీనరీ సమావే శం, నవంబరు 15న వరంగల్‌లో నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభ ను నిర్వహిస్తోంది. ఆయా సభలను విజయవంతం చేయాలని కోరుతూ జి ల్లాలో ఆ పార్టీ నాయకులు శనివారం సమావేశాలు నిర్వహించారు.

బంగారు తెలంగాణ కలను సాకారం చేయాలి
గుండాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న విప్‌ సునీత

 ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి 

టీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌లో 25వ తేదీన జరిగే పార్టీ ప్లీనరీ సమావే శం, నవంబరు 15న వరంగల్‌లో నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభ ను నిర్వహిస్తోంది. ఆయా సభలను విజయవంతం చేయాలని కోరుతూ జి ల్లాలో ఆ పార్టీ నాయకులు శనివారం సమావేశాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

ఆలేరు, అక్టోబరు 23: సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ రాష్ట్ర సాధ న స్వప్నాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు నిజం చేసేందుకు పని చేయాలని ప్ర భుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆలేరు మం డలకేంద్రంలోని డీఎ్‌సఆర్‌ గార్డెనలో జరిగిన టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల క మిటీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రా ష్ర్టాన్ని ఉద్యమం ద్వారా సాధించిన కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని కులాలు, మ తాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నా రు. సమావేశంలో నాయలకు గంగుల శ్రీనివాస్‌, పుట్ట మల్లేశం, గుండె సంపత, మునిసిపల్‌ చైర్మన వస్పరి శంకరయ్య, నార్మాక్స్‌ డైరెక్టర్‌ సోమిరెడ్డి, నా యకులు అనసూయ, సీస మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

గుండాల: గుండాల మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సమా వేశంలో ప్రభుత్వ విప్‌ సునీత మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షే మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఖలీల్‌, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ లక్ష్మి, నాయకులు సంగి వేణు,  రామకృష్ణారెడ్డి, శ్రీను పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T06:44:39+05:30 IST