ఓ బామ్మ 20ఏళ్ల దీక్షకు ముగింపు
ABN , First Publish Date - 2020-08-05T18:23:30+05:30 IST
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం మధ్యప్రదేశ్కు చెందిన..
మధ్యప్రదేశ్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ 28 ఏళ్లగా నిరాహారదీక్ష చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఆమె కళ సాకారమైంది. అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించి ప్రసాదం తిన్నతర్వాతే తన దీక్షను విరమిస్తామని ఆమె అన్నారు.