పది లక్షల విరాళాన్ని ప్రకటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం

ABN , First Publish Date - 2020-08-06T00:07:26+05:30 IST

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం బుధవారం పది లక్షల విరాళాన్ని ప్రకటించింది. కరోనాపై

పది లక్షల విరాళాన్ని ప్రకటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం

న్యూఢిల్లీ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం బుధవారం పది లక్షల విరాళాన్ని ప్రకటించింది. కరోనాపై పోరాడటానికి పీఎం కేర్స్ నిధికి 5 లక్షలు, అయోధ్య రామ మందిర నిర్మాణానికి 5 లక్షలను ప్రకటించింది. ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఆయన సతీమణి ఉషమ్మ పంపించారు. ఈ విషయంలో ఆయన భార్య ఉషమ్మ కొడుకు, కూతురు, అల్లుడు ఇతరత్రా కుటుంబ సభ్యులతో చర్చించే విషయమై పూర్తిగా చొరవ తీసుకున్నారు. ఈ పది లక్షల్లో కరోనాపై పోరాడటానికి పీఎం కేర్స్ నిధికి 5 లక్షలు, అయోధ్య రామ మందిర నిర్మాణానికి 5 లక్షల చెక్కును వారు పంపించారు. 

Updated Date - 2020-08-06T00:07:26+05:30 IST