పొలం గట్టుపై నుంచి జారిపడి రైతు మృతి

ABN , First Publish Date - 2021-10-15T05:59:35+05:30 IST

పొలం గట్టుపై నుంచి ప్రమా దవశాత్తు ఓ రైతు జారిపడి మృతి చెందాడు.

పొలం గట్టుపై నుంచి జారిపడి  రైతు మృతి
యాదగిరి (ఫైల్‌ ఫొటో)

తుర్కపల్లి, అక్టోబరు 14: పొలం గట్టుపై నుంచి ప్రమా దవశాత్తు ఓ రైతు జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గంధమల్ల గ్రా మంలో బుధవారం జరిగింది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. కూతురు యాదగిరి (43) తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. వరి పొలం గట్టుపై తిరుగుతూ ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. తల పొ లంలో కూరుకోవడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. రాత్ర యినా  యాదగిరి ఇంటికి రా నందున ఆయన కోసం బంధు వులు వ్యవసాయ బావి పరి సర ప్రాంతాల్లో వెతికారు. రాత్రి9 గంటల సమయంలో యాదగిరి మృతదేహాన్ని గు ర్తించారు.  యాదగిరికి భార్య ఇద్దరు కుమా రులు, కుమార్తె ఉన్నారు.  మృ తుడి కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు తుర్కపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు న్నారు.


Updated Date - 2021-10-15T05:59:35+05:30 IST