రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ABN , First Publish Date - 2021-09-09T02:46:02+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. జిల్లాలోని

రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ములుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. జిల్లాలోని ఏటూరునాగారం మండలం రామన్నగూడెం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసారు. ప్రస్తుతం రామన్నగూడెం పుష్కరం ఘాట్ దగ్గర 8.600 మీటర్లుగా గోదావరి నీటిమట్టం ఉంది.  

Updated Date - 2021-09-09T02:46:02+05:30 IST