అనుమానాస్పదస్థితిలో బాలిక మృతి

ABN , First Publish Date - 2021-09-09T00:19:07+05:30 IST

నగరంలో దారుణం జరిగింది. శ్రీరామ్‌నగర్‌కు చెందిన బాలిక

అనుమానాస్పదస్థితిలో బాలిక మృతి

కర్నూలు: నగరంలో దారుణం జరిగింది. శ్రీరామ్‌నగర్‌కు చెందిన బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బాలిక మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. కొందరు యువకులు చెడు వ్యవసనాలకు బాలికను బానిసను చేశారని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. యువకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. 



Updated Date - 2021-09-09T00:19:07+05:30 IST