భార్యను పొడిచిన భర్త
ABN , First Publish Date - 2021-09-12T01:18:34+05:30 IST
జిల్లాలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను భర్త
సంగారెడ్డి: జిల్లాలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను భర్త కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ భార్య రెపల్లె లక్ష్మి (25) మృతి చెందింది. కుటుంబ కలహాల కారణంగానే ఈ సంఘటన జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.