భార్యను పొడిచిన భర్త

ABN , First Publish Date - 2021-09-12T01:18:34+05:30 IST

జిల్లాలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను భర్త

భార్యను పొడిచిన భర్త

సంగారెడ్డి: జిల్లాలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను భర్త కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలై  చికిత్స పొందుతూ భార్య రెపల్లె లక్ష్మి (25) మృతి చెందింది. కుటుంబ కలహాల కారణంగానే ఈ సంఘటన జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-09-12T01:18:34+05:30 IST