తెగుళ్లకు అధికారుల సూచనలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-15T06:32:49+05:30 IST

వరి, పత్తి పంటల్లో వ చ్చే తెగుళ్లపై అధికారుల సూచనలు తీసుకోని మందులను పిచికారి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ ప్రసాద్‌ అన్నారు.

తెగుళ్లకు అధికారుల సూచనలు తీసుకోవాలి
రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ ప్రసాద్‌

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు 14: వరి, పత్తి పంటల్లో వ చ్చే తెగుళ్లపై అధికారుల సూచనలు తీసుకోని మందులను పిచికారి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ ప్రసాద్‌ అన్నారు. బుధవారం మండలంలోని చీకురాయి గ్రామంలో వరి, పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. ఈ సందర్భంగా పలు తెగుళ్లపై రైతులకు వివరించా రు. అనంతరం చీకురాయి రైతువేదికను సందర్శించి పథకా ల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెం ట ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T06:32:49+05:30 IST