స్పిన్ దిగ్గజం చంద్రశేఖర్కు పక్షవాతం
ABN , First Publish Date - 2021-01-19T06:18:19+05:30 IST
స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ అనారోగ్యంతో ఆదివారం ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. 75 ఏళ్ల చంద్రశేఖర్కు పక్షవాతం వచ్చినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆయన కోలుకుంటున్నాడని, రెండుమూడు రోజుల్లో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్...
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ అనారోగ్యంతో ఆదివారం ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. 75 ఏళ్ల చంద్రశేఖర్కు పక్షవాతం వచ్చినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆయన కోలుకుంటున్నాడని, రెండుమూడు రోజుల్లో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేస్తామని వారు తెలిపారు. చంద్రశేఖర్ 58 టెస్టుల్లో 242 వికెట్లు పడగొట్టాడు.