12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలను రద్దు చేసిన మహారాష్ట్ర

ABN , First Publish Date - 2021-06-03T22:52:51+05:30 IST

12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలను రద్దు చేసిన మహారాష్ట్ర

12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలను రద్దు చేసిన మహారాష్ట్ర

న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది. 9 మరియు 10 తరగతులలో వారి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. అంతకుముందు సీబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది.

Updated Date - 2021-06-03T22:52:51+05:30 IST