ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-02T04:56:55+05:30 IST

మండలం బాగిర్తిపల్లి గ్రామం లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్క నూరు ఎస్పై నవీన్‌కుమార్‌ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బాగిర్తిపల్లి గ్రామానికి చెం దిన గంగయ్యగారి నర్సింలు (33) ఆర్థిక సమస్యల తో అప్పులు చేశాడు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

భిక్కనూరు, మార్చి1: మండలం బాగిర్తిపల్లి గ్రామం లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్క నూరు ఎస్పై నవీన్‌కుమార్‌ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బాగిర్తిపల్లి గ్రామానికి చెం దిన గంగయ్యగారి నర్సింలు (33) ఆర్థిక సమస్యల తో అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక, మనస్థాపం చెం ది ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నా డని తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడి జేబులో నుంచి అమ్మ, అన్న య్య, చెల్లె క్షమించండి, జై కేసీఆర్‌, జై కేటీఆర్‌, జై టీహెచ్‌ఆర్‌, జై పద్మక్క అని రాసి ఉన్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-03-02T04:56:55+05:30 IST