చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-02-25T04:44:33+05:30 IST
మండ లంలోని చింతలకుంట తండా కు చెందిన గోవింద్ (42) బుధ వారం చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై రంజిత్ తెలి పారు.
పిట్లం, ఫిబ్రవరి 24: మండ లంలోని చింతలకుంట తండా కు చెందిన గోవింద్ (42) బుధ వారం చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై రంజిత్ తెలి పారు. గోవింద్ మంగళవారం తన వరి పోలంలో రసాయన ఎరువులు పిచికారి చేశాడు. నోటికి ఎలాంటి మాస్కు ధరిం చకపోవడంతో రసాయన మం దుల ప్రభావంతో అస్వస్థకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు బాన్సువాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. అనంతరం వైద్యలు నిజమా బాద్ ఆసుపత్రికి రిఫర్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సుంకినిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.