మద్యం దుకాణాన్నిమూసివేయించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-08-04T11:13:51+05:30 IST

సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతున్న కందుకూరు పట్టణంలో సోమవారం హడావుడిగా మద్యం దుకాణాలు తెరిచారు.

మద్యం దుకాణాన్నిమూసివేయించిన ఎమ్మెల్యే

కందుకూరు, ఆగస్టు 3: సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతున్న కందుకూరు పట్టణంలో సోమవారం హడావుడిగా మద్యం దుకాణాలు తెరిచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి వెంటనే ఎక్సైజ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారు. కందుకూరులో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఈ దశలో మద్యం దుకాణాలు తెరిస్తే మరింత ప్రమాదమని తక్షణం మూసివేయాలని సూచించి మద్యం దుకాణాలను మూసివేయించారు.

Updated Date - 2020-08-04T11:13:51+05:30 IST