రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
ABN , First Publish Date - 2022-01-29T04:37:40+05:30 IST
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
షాబాద్ జనవరి 28: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోనూ రానున్న రోజుల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి అన్నారు. షాబాద్ మండలం కేసారం గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్రెడ్డి, మాజీ అధికార ప్రతినిధి పామెన భీంఽభరత్, పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, నాయకులు చేవెళ్ల స్వామి, చెన్నయ్య, శేఖర్, నర్సింహులుగౌడ్, రాంచందర్, ఖలీల్పాషా, వింజమూర్, సత్యనారాయణగౌడ్, చంద్రారెడ్డి, యాదయ్య, శ్రీరాములు, గోపాల్, వరప్రసాద్, మల్లేష్, నర్సింహులు, కృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు.