వెల్లివిరిసిన భక్తిపారవశ్యం

ABN , First Publish Date - 2020-12-01T06:14:25+05:30 IST

కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి.

వెల్లివిరిసిన భక్తిపారవశ్యం
గోదావరిఖనిలోని కోదండరామాలయం ఆవరణలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్తీకపౌర్ణమి వేడుకలు 

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు 30: కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే గోదావరి జలాలతో స్నానాలు చేసి దేవాలయాల వద్ద బారులు తీరి మొక్కులు స మర్పించుకోని తులసీ పూజలు, అభిషేకాలు, దీపా రాధనలు ఘనంగా జరిపారు. పెద్దపల్లి జిల్లా కేం ద్రంలోని సంతోషిమాత ఆలయం, సాయిబాబా, శివా ల యం, కోదాండ రామాలయంలో భక్తులు పెద్దఎత్తు న బారులు తీరి దీపారాధనలు చేసి శివుడికి అభిషే కాలు నిర్వహించారు. 

Updated Date - 2020-12-01T06:14:25+05:30 IST