నరసింహస్వామి బలిపీఠాన్ని తొలగించడం సిగ్గుచేటు: విష్ణువర్థన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-17T19:54:11+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నరసింహస్వామి బలిపీఠాన్ని తొలగించడం సిగ్గుచేటు: విష్ణువర్థన్‌రెడ్డి

అనంతపురం: వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని కదిరిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బలిపీఠాన్ని రోడ్ల విస్తరణ పేరుతో అధికారులు తొలగించాలని ప్రయత్నించండం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం, కొందరు అధికారులు రోజు ఏదో ఒక హిందు దేవాలయాల విషయంలో ఉద్ధేశపూర్వకంగా వ్యవహరించడం హిందు ధర్మంమీద దాడిచేయడమేనని విష్ణువర్థన్‌రెడ్డి ట్వీట్ చేశారు.

Updated Date - 2021-01-17T19:54:11+05:30 IST