శానిటైజర్ల అందజేత

ABN , First Publish Date - 2020-04-04T11:02:17+05:30 IST

సామాజిక సేవా కార్య క్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు నిస్వార్థంగా అన్నిరకా ల సరుకులను అందజేస్తూ

శానిటైజర్ల అందజేత

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 3: సామాజిక సేవా కార్య క్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు నిస్వార్థంగా అన్నిరకా ల సరుకులను అందజేస్తూ పలువురికి ఆదర్శంగా ని లుస్తున్న స్వాస్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కారింగుల ప్రణయ్‌కి అవాంతి సంస్థ సభ్యులు గండ్రత్‌ సంతోష్‌ రూ.5వేల నగదుతో పాటు శానిటైజర్లను అందజేశారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చాల దత్తాత్రి, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పార్థ సారథిలున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రి మాట్లాడు తూ శ్వాస్‌ సంస్థ ఆపదలోని నిరుపేదలను ఆదుకోవ డం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-04T11:02:17+05:30 IST