సీఎం జగన్‌తో టీటీడీ మాజీ చైర్మన్ కుమారుడు భేటీ

ABN , First Publish Date - 2020-09-24T16:23:43+05:30 IST

పద్మావతి అతిధి గృహంలో ముఖ్యమంత్రి జగన్‌తో టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులనాయుడు కుమారుడు శ్రీనివాసులు భేటీ అయ్యారు.

సీఎం జగన్‌తో టీటీడీ మాజీ చైర్మన్ కుమారుడు భేటీ

తిరుమల: పద్మావతి అతిధి గృహంలో ముఖ్యమంత్రి జగన్‌తో టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులనాయుడు కుమారుడు శ్రీనివాసులు భేటీ అయ్యారు. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి...శ్రీనివాస్‌ను సీఎంకు పరిచయం చేశారు. జగన్‌తో 10 నిముషాల పాటు శ్రీనివాసులు భేటీ అయ్యారు. శ్రీనివాస్ తల్లి డి.కె.సత్యప్రభ గత లోకసభ ఎన్నికల్లో రాజంపేటలో మిధున్ రెడ్డికి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే. జగన్‌తో భేటీ నేపథ్యంలో త్వరలోనే శ్రీనివాసులు వైసీపీలో చేరే అవకాశం 

Updated Date - 2020-09-24T16:23:43+05:30 IST