ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-04-19T04:14:06+05:30 IST
జుక్కల్ మండలంలోని లాడే గాం గ్రామంలో షానాది మహేష్ (25) తన ట్రాక్టర్ తీ సుకుని చెరువు కట్టపై ఆదివారం రాత్రి వెళు తుండగా, అకస్మాత్తుగా ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లింది.
జుక్కల్, ఏప్రిల్ 18 : జుక్కల్ మండలంలోని లాడే గాం గ్రామంలో షానాది మహేష్ (25) తన ట్రాక్టర్ తీ సుకుని చెరువు కట్టపై ఆదివారం రాత్రి వెళు తుండగా, అకస్మాత్తుగా ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో మహేష్కు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలి పారు. కాగా, గాయపడ్డ మహేష్ను చికిత్స నిమిత్తం బా న్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మతిచెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.