ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-10-24T02:59:35+05:30 IST

ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందిన ఘటన

ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

భద్రాద్రి: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందిన ఘటన జిల్లాలో జరిగింది. దమ్మపేట మండలం మందలపల్లిలో పొలం దున్నుతూ ప్రమాదవశాత్తు లోయలో ట్రాక్టర్ బోల్తా పడింది. డ్రైవర్‌ రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని దమ్మపేట మండలం మందలపల్లి వాసిగా గుర్తించారు. 

Updated Date - 2021-10-24T02:59:35+05:30 IST