ట్రాక్టర్ బోల్తా, ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-03-27T23:29:16+05:30 IST

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విద్యుత్

ట్రాక్టర్ బోల్తా, ఇద్దరి మృతి

నల్గొండ: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డిండి మండలం టి.గౌరారం స్టేజీ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-27T23:29:16+05:30 IST