సుంకేసుల జలాశయంలో ఇద్దరి గల్లంతు
ABN , First Publish Date - 2021-08-06T02:09:17+05:30 IST
సుంకేసుల జలాశయంలో కర్నూలు వన్టౌన్కు చెందిన ఇద్దరు
కర్నూలు: సుంకేసుల జలాశయంలో కర్నూలు వన్టౌన్కు చెందిన ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడారు. అతని పరిస్థితి విషమంగా వుండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన చిన్నారి ముక్తా అకీం కోసం పోలీసులు గాలిస్తున్నారు.