విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-10-25T04:41:53+05:30 IST

ప్రమాదవ శాత్తు విద్యుత్‌ తీగలు తగిలి టీ దుకాణ ని ర్వాహకుడు మృతిచెందిన సంఘటన ఆదివా రం రామాపురంలో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి
మృతి చెందిన గోపీనాథ్‌

చీరాల టౌన్‌, అక్టోబరు 24:  ప్రమాదవ శాత్తు విద్యుత్‌ తీగలు తగిలి టీ దుకాణ ని ర్వాహకుడు మృతిచెందిన సంఘటన ఆదివా రం రామాపురంలో చోటుచేసుకుంది. ఈపూ రుపాలెం రైటర్‌ మల్లేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూరగాని గోపీ నాథ్‌(28)టీ దుకాణం నిర్వహిస్తుంటాడు. ఉ దయం దుకాణానికి ముందు ఫ్లెక్సీ ఏర్పాటుచేస్తుండగా విద్యుత్‌ తీగలు తగల డంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందా డు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.


Updated Date - 2021-10-25T04:41:53+05:30 IST