బావిలో పడి యువతి మృతి

ABN , First Publish Date - 2021-09-05T02:52:18+05:30 IST

జిల్లాలోని భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో

బావిలో పడి యువతి మృతి

కామారెడ్డి: జిల్లాలోని భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి యువతి మృతి చెందింది. మృతి చెందిన యువతిని అస సౌందర్య (20 )గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2021-09-05T02:52:18+05:30 IST