ఇద్దరు ఎస్సైలపై దొంగతనం కేసు

ABN , First Publish Date - 2021-08-01T00:35:15+05:30 IST

జిల్లాలోని ఇద్దరు ఎస్సైలపై దొంగతనం కేసును బీజేపీ నేత తిరుపతిరెడ్డి

ఇద్దరు ఎస్సైలపై దొంగతనం కేసు

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఇద్దరు ఎస్సైలపై దొంగతనం కేసును బీజేపీ నేత తిరుపతిరెడ్డి పెట్టారు. తన వ్యక్తిగత బాండ్స్, అఫిడవిట్‌లను సిరిసిల్ల ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి దొంగలించారని తిరుపతిరెడ్డి ఆరోపించారు. తనపై పెట్టిన అక్రమ కేసులపై దర్యాప్తు చేయాలని అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2021-08-01T00:35:15+05:30 IST