నేడు డయల్ యువర్ ఎస్ఈ
ABN , First Publish Date - 2021-08-02T06:26:35+05:30 IST
విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి సోమ, గురువారాల్లో డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తిరుపతి(ఆటోనగర్), ఆగస్టు 1: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి సోమ, గురువారాల్లో డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఎస్ఈ వెంకటాచలపతి ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను సోమ, గురువారాల్లో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య 94408 17412 నెంబరుకు ఫోన్ చేసి, తెలియజేయాలని కోరారు.