తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ABN , First Publish Date - 2021-04-14T16:55:08+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారిని 28,472 మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం రోజున ...
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారిని 28,472 మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం రోజున శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2 కోట్ల లక్ష వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారికి 10,732 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.