తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2021-08-01T12:54:03+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం తిరుమల శ్రీవారిని 20,453 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం తిరుమల శ్రీవారిని 20,453 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం 1.53 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. 9,624 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 

Updated Date - 2021-08-01T12:54:03+05:30 IST