ఆ మూడు విషయాలు... నా లక్ష్యం : ముఖేష్ అంబానీ

ABN , First Publish Date - 2020-10-21T00:09:07+05:30 IST

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తన లక్ష్యాన్ని వెల్లడించారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయనకు ‘ ఏ విషయంలో మీరు గుర్తండిపోవాలనుకుంటున్నారు ?’ అంటూ ఓ ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో... ఆయన విస్పష్టమైన సమాధానాన్నిచ్చారు. తన లక్ష్యంలో మూడు అంశాలున్నాయని అంబానీ పేర్కొన్నారు. ఇక ఆయన లక్ష్యాలిలా ఉన్నాయి.

ఆ మూడు విషయాలు... నా లక్ష్యం : ముఖేష్ అంబానీ

ముంబై : ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తన లక్ష్యాన్ని వెల్లడించారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయనకు ‘ ఏ విషయంలో మీరు గుర్తండిపోవాలనుకుంటున్నారు ?’ అంటూ ఓ ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో... ఆయన విస్పష్టమైన సమాధానాన్నిచ్చారు. తన లక్ష్యంలో మూడు అంశాలున్నాయని అంబానీ పేర్కొన్నారు. ఇక ఆయన లక్ష్యాలిలా ఉన్నాయి.


మొదటిది... భారతదేశాన్ని ఓ డిజిటల్ వ్యవస్థగా మార్పు చేయడం, రెండవది... అత్యున్నత నైపుణ్యాలను కనబరచే దిశగా దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం, మూడవది... ఇక మూడవది... సాంప్రదాయ ఇంధన వనరుల వాడకం నుంచి భారతదేశాన్ని రెన్యువబుల్ ఎనర్జీని వినియోగించే దిశగా మళ్ళించడం. ఈ లక్ష్యాల సాధిన దిశగా తన కృషి కొనసాగుతుందని అంభానీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

Updated Date - 2020-10-21T00:09:07+05:30 IST