ముగ్గురికి covid పాజిటివ్
ABN , First Publish Date - 2021-10-21T18:44:44+05:30 IST
ఖమ్మం జిల్లాలో బుధవారం మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 4,943మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణైంది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో బుధవారం నలుగురు చేరగా
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బుధవారం మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 4,943మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణైంది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో నలుగురు చేరగా.. ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. 320 బెడ్లకు గాను 296 ఖాళీగా ఉన్నాయి.