ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2021-12-12T01:02:09+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్

ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో ఏపీలో ముగ్గురు మృతి చెందారు. ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 20,74,708 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో రాష్ట్రంలో  మొత్తం 14,465 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,954 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,58,289 మంది రికవరీ చెందారు. 


Updated Date - 2021-12-12T01:02:09+05:30 IST