ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి స్వల్ప వరద
ABN , First Publish Date - 2020-05-30T17:27:51+05:30 IST
కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయనికి స్వల్ప వరద వచ్చి చేరింది.
కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయనికి స్వల్ప వరద వచ్చి చేరింది. దీంతో తుంగభద్ర జలాశయం నీటి మట్టం 1633 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటిమట్టం 1584 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ 100. 855 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ :6.263 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో :970 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో :226 క్యూసెక్కులుగా ఉంది.