గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషిస్తున్నారు: తిక్కారెడ్డి

ABN , First Publish Date - 2020-06-01T19:54:24+05:30 IST

కర్నూలు: కౌతాళం మండలం తిప్పందొడ్డిలో జరిగిన దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను.

గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషిస్తున్నారు: తిక్కారెడ్డి

కర్నూలు: కౌతాళం మండలం తిప్పందొడ్డిలో జరిగిన దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తిక్కారెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2020-06-01T19:54:24+05:30 IST