ఇక అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి!

ABN , First Publish Date - 2021-12-01T23:47:31+05:30 IST

లండన్: ఒమైక్రాన్ నేపథ్యంలో ఇకపై అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వొన్ డెర్ చెప్పారు.

ఇక అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి!

లండన్: ఒమైక్రాన్ నేపథ్యంలో ఇకపై అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వొన్ డెర్ చెప్పారు. ఒకప్పుడు ఈ ఆలోచన చేయడమే సాహసమనుకున్న దశ నుంచి ఇప్పుడు అందరికీ వ్యాక్సినేషన్ సాధ్యమే అనే కోణంలో అంతా ఆలోచిస్తున్నారు. ఆస్ట్రియా తన జనాభా మొత్తానికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. రేపో మాపో భారత్ సహా మిగతా దేశాలు కూడా యూరోపియన్ యూనియన్ బాటలో నడవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  




భారత్‌లో ఇప్పటికే 120 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేశారు. 

Updated Date - 2021-12-01T23:47:31+05:30 IST