Ananthapuram: తిమ్మాపురంలో చిరుత కలకలం

ABN , First Publish Date - 2021-11-28T15:52:37+05:30 IST

పెద్దవడుగూరు మండలం తిమ్మాపురంలో చిరుత కలకలం రేపుతోంది. గొర్రెల మందపై చిరుత దాడికి పాల్పడుతోంది.

Ananthapuram: తిమ్మాపురంలో చిరుత కలకలం

అనంతపురం: పెద్దవడుగూరు మండలం తిమ్మాపురంలో చిరుత కలకలం రేపుతోంది. గొర్రెల మందపై చిరుత దాడికి పాల్పడుతోంది. చిరుత దాడిలో దాదాపు 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.


 

Updated Date - 2021-11-28T15:52:37+05:30 IST