Ananthapuram: తిమ్మాపురంలో చిరుత కలకలం
ABN , First Publish Date - 2021-11-28T15:52:37+05:30 IST
పెద్దవడుగూరు మండలం తిమ్మాపురంలో చిరుత కలకలం రేపుతోంది. గొర్రెల మందపై చిరుత దాడికి పాల్పడుతోంది.
అనంతపురం: పెద్దవడుగూరు మండలం తిమ్మాపురంలో చిరుత కలకలం రేపుతోంది. గొర్రెల మందపై చిరుత దాడికి పాల్పడుతోంది. చిరుత దాడిలో దాదాపు 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.