తిరుమల హాథీరాంజీ మఠం ఖజానాలో అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2020-09-29T21:18:24+05:30 IST

తిరుమల హాథీరాంజీ మఠం ఖజానాలో అధికారుల తనిఖీలు

తిరుమల హాథీరాంజీ మఠం ఖజానాలో అధికారుల తనిఖీలు

తిరుమల: తిరుమల హాథీరాంజీ మఠం ఖజానాలో అధికారుల తనిఖీలు నిర్వహించారు. తిరుమల జాబాలీ ఆలయంలో ఆభరణం పోయిందని ఫిర్యాదు రావటంతో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ సిబ్బంది ఒకరు ఆభరణాన్ని బ్యాంకులో తనఖా పెట్టారని మహంతు అర్జున్ దాస్ ఆరోపించారు. 1933లో టీటీడీ ఏర్పాటు ముందు వరకు తిరుమల ఆలయ పరిపాలన వ్యవహారాలు హాథీరాంజీ మఠం చూసింది. 

Updated Date - 2020-09-29T21:18:24+05:30 IST