ఇంతకూ అది తిరుమల పుణ్యక్షేత్రమా... టూరిస్టు ప్లేసా?
ABN , First Publish Date - 2020-09-20T01:32:20+05:30 IST
తిరుమల డిక్లరేషన్ వ్యవహారం తాజాగా రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రభుత్వ నిర్ణయం హిందువుల్లో ఒక్కసారిగా..
తిరుమల డిక్లరేషన్ వ్యవహారం తాజాగా రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రభుత్వ నిర్ణయం హిందువుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. అధికార పక్షాన్ని ప్రతి పక్షనేతలు తప్పుబడుతున్నారు. ఈ అంశం అటు లోక్సభ దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో ‘‘వెంకన్న సన్నిధిలో సంప్రదాయాల సడలింపు. నమ్మకం ఉంటే డిక్లరేషన్ అవసరం లేదట. సందర్శకుల్లో నమ్మకస్తుల్ని ఎలా గుర్తిస్తారు?. నమ్మకం ఉంటే ఎరికైనా బోర్డులో ఛాన్సిస్తారా?. ఇంతకూ తిరుమల పుణ్యక్షేత్రమా... టూరిస్టు ప్లేసా?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ లైవ్ వీడియోను చూడగలరు...