రూ.300 దర్శన టికెట్ల కోటా నేడు విడుదల
ABN , First Publish Date - 2021-06-16T12:56:43+05:30 IST
వెంకన్న భక్తుల సౌకర్యార్థం..
తిరుమల(ఆంధ్రజ్యోతి): వెంకన్న భక్తుల సౌకర్యార్థం ఈనెల 22, 23, 24 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ వెబ్సైట్ ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’, ‘గోవిందా’ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.