రూ.300 దర్శన టికెట్ల కోటా నేడు విడుదల

ABN , First Publish Date - 2021-06-16T12:56:43+05:30 IST

వెంకన్న భక్తుల సౌకర్యార్థం..

రూ.300 దర్శన టికెట్ల కోటా నేడు విడుదల

తిరుమల(ఆంధ్రజ్యోతి): వెంకన్న భక్తుల సౌకర్యార్థం ఈనెల 22, 23, 24 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌ ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’, ‘గోవిందా’ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2021-06-16T12:56:43+05:30 IST