tirumalaలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2021-10-16T13:28:30+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శుక్రవారం స్వామివారి 30,442 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ

tirumalaలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శుక్రవారం స్వామివారి 30,442 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.4 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 10,867 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-10-16T13:28:30+05:30 IST