టీటీడీ... ఏకసభ్య కమిటీ నియామకం
ABN , First Publish Date - 2021-07-21T21:58:16+05:30 IST
టీటీడీ... ఏకసభ్య కమిటీ నియామకం
తిరుమల: టీటీడీలో వంశపారంపర్య అర్చకత్వం క్రమబద్ధీకరణను బలోపేతం చేయడానికి ఏకసభ్య కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ శివశంకర్ను కమిటీ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. అలాగే మూడు నెలలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.