టీటీడీ... ఏకసభ్య కమిటీ నియామకం

ABN , First Publish Date - 2021-07-21T21:58:16+05:30 IST

టీటీడీ... ఏకసభ్య కమిటీ నియామకం

టీటీడీ... ఏకసభ్య కమిటీ నియామకం

తిరుమల: టీటీడీలో వంశపారంపర్య అర్చకత్వం క్రమబద్ధీకరణను బలోపేతం చేయడానికి ఏకసభ్య కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ శివశంకర్‌ను కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే మూడు నెలలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-07-21T21:58:16+05:30 IST