నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.94లక్షలు

ABN , First Publish Date - 2020-09-25T13:01:01+05:30 IST

కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పరిమితి సంఖ్యలో భక్తులకు టీటీడీ అనుమతినిస్తోంది.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.94లక్షలు

తిరుమల: కరోనా నేపథ్యంలో  తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పరిమితి సంఖ్యలో భక్తులకు టీటీడీ అనుమతినిస్తోంది. ప్రతీరోజు తక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 13,620 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 4,182 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న  శ్రీవారి హుండీ ద్వారా రూ.94 లక్షల ఆదాయం వచ్చింది.

Updated Date - 2020-09-25T13:01:01+05:30 IST