రేపటి నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు
ABN , First Publish Date - 2020-04-04T13:40:50+05:30 IST
తిరుమల: రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.
తిరుమల: రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. వసంతోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఆంక్షల నేపథ్యంలో వసంత మండపంలో కాక ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.