తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-05-17T13:48:51+05:30 IST

తిరుమల: కొవిడ్ ఎఫెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంపై బాగా కనిపిస్తోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని నిన్న

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: కొవిడ్ ఎఫెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంపై బాగా కనిపిస్తోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని నిన్న 5,081 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 39 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2104 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 


Updated Date - 2021-05-17T13:48:51+05:30 IST