తిరుమలలో కొనసాగుతున్న రద్దీ..

ABN , First Publish Date - 2021-02-27T13:48:53+05:30 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 51,368 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 51,368 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 23,519 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2021-02-27T13:48:53+05:30 IST