తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-03-01T13:34:24+05:30 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 55,823 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 55,823 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 23,799 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మార్చి నెలకు సంబంధించిన సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచినట్టు టీటీడీ వెల్లడించింది. 

Updated Date - 2021-03-01T13:34:24+05:30 IST